Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటీష్ వారిని తప్పు పట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటిష్ వారిని నిందించడం లేదని, కేంద్ర మంత్రి బాధ్యత వహించారని ఆయన అననారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు భవిష్యత్తును చూసే సామర్థ్యం లేదు.. ఏం అడిగినా వెనక్కు చూస్తారు.. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని అడిగితే.. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతుంటారని ఎద్దేవా చేశారు.
Read Also: CM KCR : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున మనం నిర్మాణం
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దం చూస్తూ భారతదేశం అనే కార్ నడుపుతున్నాడని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించనది విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు గురించి అభివర్ణిస్తూ.. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. ఒక నాథురామ్ గాడ్సే కోపం, హింస, జీవిత వాస్తవికతను ఎదుర్కోలేక, గాంధీని కాల్చిచంపడానికి కారణం అని అన్నారు. గాంధీజీ ముందు చూసే వాడని, ఆధునికుడు, ఓపెన్ మైండెడ్ అని, గాడ్సే గతంలో గురించి మాట్లాడాడు, భవిష్యత్ గురించి మాట్లాడలేదని, అతను కోపం, ద్వేషంతో ఉన్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఆయన డిమాండ్ చేయాలని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!