PM Modi: ఏఐ కంటెంట్ పై వాటర్మార్క్ తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- ఏఐ దుర్వినియోగంపై ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన..
- ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్కు వాటర్మార్క్ తప్పనిసరి..
- ఏఐ కంటెంట్పై గుర్తింపు ఉండటంతో తప్పుడు ప్రచారం జరగదు: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్కు అది కృత్రిమ మేధతో రూపొందించబడింది అనే విషయం స్పష్టంగా తెలిసేలా వాటర్మార్క్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఏఐను తప్పుగా ఉపయోగించకుండా ఉండేందుకు భారత్ కఠిన నియంత్రణ చర్యలు చేపడుతోందని అన్నారు. ఏఐ ఆధారిత కంటెంట్పై స్పష్టమైన గుర్తింపు ఉండటంతో తప్పుడు ప్రచారం, మోసాలు, డీప్ఫేక్లను నియంత్రించడంలో సహాయపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
- Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
అయితే, కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుంది అని ప్రధాని మోడీ అన్నారు. ఏఐలో విజన్తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం.. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం, వికాసాన్ని చూశాం, ఏఐ కూడా అంతే.. ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం వంటిది.. భారత్కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారు.. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!
ఇక, ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలి అని సూచించారు. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు.. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది.. పార దర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!