Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వివరాలు ఇలా.!
- పీజీ, ఎంబీబీఎస్ సీట్ల పెంపుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం
- దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు
- 5,000 కొత్త PG సీట్లు, 5,023 అదనపు MBBS సీట్ల పెంచిన కేంద్ర క్యాబినెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) దశ-3 కింద కొత్త సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పీజీ ఇనిస్టిట్యూట్లలో 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెరుగనున్నాయి. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వరకు ఖర్చు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించింది.
కొత్త సీట్ల పెంపుతో ఆర్థిక వ్యయం
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
మొత్తం వ్యయం: రూ.15,034.50 కోట్లు (2025-26 నుంచి 2028-29 వరకు)
కేంద్ర వాటా: రూ.10,303.20 కోట్లు
రాష్ట్రాల వాటా: రూ.4,731.30 కోట్లు
మెడికల్ సీట్ల పెంపు వల్ల ప్రయోజనాలు
మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకు ఇక భారత్ లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన దేశంలో వైద్యుల సంఖ్య పెరగడంతో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు మెరుగుపడతాయి. తక్కువ ఖర్చుతో మెరుగయిన వైద్యం ప్రజలకు అందుతుంది
కొత్త స్పెషాలిటీల ప్రవేశంతో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. అనుబంధంగా డాక్టర్లు, ప్రొఫెసర్లు, పారా మెడికల్ సిబ్బంది, పరిశోధకులు వంటి వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి.
కేంద్ర ప్రభుత్వం 2028-29 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ సంస్థల్లో 5,000 పీజీ సీట్లు, 5,023 యూజీ సీట్లు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 808 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 1,23,700. గత పదేళ్లలో 69,352 ఎంబీబీఎస్ సీట్లు, 43,041 పీజీ సీట్లు పెరిగాయి. అయినా, కొన్నిచోట్ల వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ కొత్త పథకాలు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!