India Pakistan War: భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి.. యుద్ధాన్ని ముగించండి..!
- యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి..
- యుద్ధంతో ఏం సాధించారని ప్రశ్నించిన పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..
- కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: ఇక, యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాకిస్తాన్ ప్రధానులకు విజ్ఞప్తి చేశారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ.. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై శ్రీనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.. సైనిక చర్య సమస్యను పరిష్కరించదని అభిప్రాయపడిన ఆమె.. ఇది ఎప్పుడూ సమస్యను పరిష్కరించదు.. శాంతిని అందించదు అన్నారు… రెండు దేశాలు సైనిక జోక్యాన్ని కాకుండా రాజకీయ జోక్యాన్ని ఎంచుకోవాలని సూచించారు..
Read Also: Amala Paul : నేను హీరోయిన్ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలకోట్ వైమానిక దాడి తర్వాత మనం ఏమి సాధించాం? అని ప్రశ్నించారు మొహబూబా ముఫ్తీ.. ఈ దాడిని ముగించాలని నేను రెండు వైపులా నాయకత్వాన్ని కోరుతున్నాను… జమ్మూ మరియు కశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, దీని పర్యవసానాలను ఎంతకాలం అనుభవిస్తారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు పేర్కొన్న తర్వాత వారి ఉద్దేశ్యం నెరవేరింది. అదేవిధంగా, పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చివేసి, పూంచ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెబుతోంది.. అంటే వారిద్దరూ సమానంగా ఖాతాలను పరిష్కరించుకున్నారని పేర్కొన్నారు. యుద్ధ యుగం ముగిసిందని హామీ ఇచ్చిన పాకిస్తాన్ నాయకత్వానికి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను… ఇద్దరు ప్రధానులు ఫోన్ చేసి ఈ సంఘర్షణను పరిష్కరించగలిగితే.. ఇరు దేశాలకు, ప్రజలకు ఎంతో ఉపయోగం అని అన్నారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!