Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 15 కోట్లకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్యాసింజర్స్ భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్!
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్లో మహా కుంభమేళ జరుగుతోంది. అయితే యూపీలోని ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కు స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. హర్పాల్పూర్ స్టేషన్లో ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే రిజర్వేషన్ బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిపోయింది. డ్రోర్లు తీసేందుకు కూడా చోటులేదు. అంతగా ప్యాసింజర్స్తో ట్రైన్ నిండిపోయింది. అయితే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లంతా ఆగ్రహంతో రగిలిపోయారు. అంతే రాళ్లు తీసుకొచ్చి డోర్ అద్దాలు ధ్వంసం చేసి నానా బీభీత్సం సృష్టించారు. ఈ పరిణామంతో ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను శాంతింపజేశారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రయాణికులంతా సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులతో సహా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Vandalism and stone pelting in #Mahakumbh Special train going from Jhansi to Prayagraj. Live video surfaced. The reason for this is not known yet. pic.twitter.com/gXvrcadTxf
— Siraj Noorani (@sirajnoorani) January 28, 2025
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!