Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారులు: జైషే ఉగ్రవాది..
- పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారులు..
- సంచలన విషయాలను వెల్లడించిన జైషే మహ్మద్ ఉగ్రవాది..
- ఆపరేషన్ సిందూర్ లో వందల సంఖ్యలు ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు, టాప్ కమాండర్స్ మరణించారు. ముఖ్యంగా, బహవల్పూర్ జైషే కార్యాలయంపై దాడిలో, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ఫ్యామిలీ హతమైంది. ఈ విషయాన్ని తాజాగా, జైషే టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒక కార్యక్రమంలో ఒప్పుకున్నారు.
Read Also: Manchu Manoj : ఫ్యాన్ కాళ్ళు పట్టుకున్న మంచు మనోజ్
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ఇదే కాకుండా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్తో ఎలా ముడిపడి ఉందనే విషయాలు కాశ్మీరీ వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ జనరల్స్, ఇతర అధికారులు పాల్గొన్న ఫోటోలు వైరల్గా మారాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతో పాక్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారని కాశ్మీరీ వెల్లడించాడు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా, దాని ప్రజా సంబంధాల విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్, జైషే మహ్మద్, బహవల్పూర్లోని శిబిరాల మధ్య సంబంధాలను దాచడానికి ప్రయత్నించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం బహవల్పూర్లోని జైషే మహ్మద్ శిబిరాల ఉనికిని ఖండించాయి. కాశ్మీరీ వ్యాఖ్యలతో పాకిస్తాన్, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి స్పష్టమయ్యాయి.
తాజావార్తలు
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!