Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారులు: జైషే ఉగ్రవాది..
- పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారులు..
- సంచలన విషయాలను వెల్లడించిన జైషే మహ్మద్ ఉగ్రవాది..
- ఆపరేషన్ సిందూర్ లో వందల సంఖ్యలు ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు, టాప్ కమాండర్స్ మరణించారు. ముఖ్యంగా, బహవల్పూర్ జైషే కార్యాలయంపై దాడిలో, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ఫ్యామిలీ హతమైంది. ఈ విషయాన్ని తాజాగా, జైషే టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒక కార్యక్రమంలో ఒప్పుకున్నారు.
Read Also: Manchu Manoj : ఫ్యాన్ కాళ్ళు పట్టుకున్న మంచు మనోజ్
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఇదే కాకుండా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్తో ఎలా ముడిపడి ఉందనే విషయాలు కాశ్మీరీ వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ జనరల్స్, ఇతర అధికారులు పాల్గొన్న ఫోటోలు వైరల్గా మారాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతో పాక్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారని కాశ్మీరీ వెల్లడించాడు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా, దాని ప్రజా సంబంధాల విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్, జైషే మహ్మద్, బహవల్పూర్లోని శిబిరాల మధ్య సంబంధాలను దాచడానికి ప్రయత్నించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం బహవల్పూర్లోని జైషే మహ్మద్ శిబిరాల ఉనికిని ఖండించాయి. కాశ్మీరీ వ్యాఖ్యలతో పాకిస్తాన్, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి స్పష్టమయ్యాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!