Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- అఫ్జల్ గురిని ఉరితీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు..
- జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి కోరితే ఇచ్చే వాళ్లం కాదు..
- 2001 పార్లమెంట్ దాడి నిందితుడికి ఒమర్ అబ్దుల్లా మద్దతు..
- ఉగ్రవాదుల నుంచి సాయం పొందాలనుకుంటున్నాని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
‘‘ఒమర్ అబ్దుల్లా ఏం చెప్పాలనుకుంటున్నారు..? భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన దేశ వ్యతిరేక శక్తులకు మరణశిక్ష విధిస్తే, వారు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..? వారు ఉగ్రవాదుల నుంచి మద్దతు తీసుకునే పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు. అందుకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు.
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
Read Also: Sangareddy: భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు
అంతకుముందు, అఫ్జల్ గురు ఉరిశిక్షకు సంబంధించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన చెప్పారు. ఒక వేళ రాష్ట్ర ఆమోదం కావాలని కోరితే, మేము దానిని మంజూరు చేసే వాళ్లం దాని చెప్పారు. అతడిని ఉరితీయడం ద్వారా ఏదైనా ప్రయోజనం నెరవేరిందని నేను నమ్మడం లేదు అని అబ్దుల్లా శుక్రవారం అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 01న మూడు విడతల్లో జమ్మూ కాశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడుతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో 88.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?