India: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై కుట్ర.. యూఎస్ రిపోర్ట్స్ని ఖండించిన భారత్..
- మాల్దీవుల ముయిజ్జుని దించేందుకు భారత్ కుట్ర..
- ది వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్..
- యూఎస్ రిపోర్టుని తోసిపుచ్చిన భారత్..
- శత్రుత్వం ప్రదర్శిస్తోందని వాషింగ్టన్ పోస్ట్పై భారత్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూని గద్దె దించేందుకు భారత్ కుట్ర పన్నిందని, ముయిజ్జూని అభిశంసించేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు చేసిన విఫల కుట్రతో భారత్కి సంబంధం ఉందని ఇటీవల అమెరికా మీడియా నివేదించింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ది వాషింగ్టన్ పోస్ట్ భారతదేశం పట్ల ‘‘నిర్బంధ శత్రుత్వం’’ కలిగి ఉందని ఆరోపించారు.
Read Also: Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
వాషింగ్టన్ పోస్ట వార్తా పత్రిక, రిపోర్టర్లు భారతదేశం పట్ల శత్రుల్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు వారి కార్యకలాపాలను చూస్తే మీకే అర్థమవుతుందని, వారికి విశ్వసనీయత లేదని భారత్ తీవ్రంగా స్పందించింది. ‘డెమెక్రటిక్ రెన్యూవల్ ఇనిషియేటివ్’ అనే ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ రిపోర్టుని రూపొందించింది. ముయిజ్జుని తొలగించేందుకు ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(ఎండీపీ) భారత్ని 6 మిలియన్ డాలర్లనున కోరిందని ఆరోపించింది. ముయిజుని అభిశంసన ద్వారా తొలగించేందుకు, ముయిజ్జు పార్టీకి చెందిన కొంతమందితో సహా 40 మంది ఎంపీలకు లంచం ఇవ్వడానికి ప్రతిపక్షం ప్లాన్ చేసిందని, అయితే అది విఫలమైందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
మరోవైపు పాకిస్తాన్లో వరస హత్యల్లో భారత గూఢచారం సంస్థ ‘‘రా’’ ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్కి సంబంధించి గతంలో హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యల్ని భారత్ గుర్తు చేసింది. ‘‘మీరు పెరట్లో పాములు పెంచుకోలేరు. ఇవి పక్కవారిని కాటేయాలని ఆశించొద్దు, ఏదో రోజు అవి మిమ్మల్ని కూడా కాలేస్తాయి’’ అనే వ్యాఖ్యల్ని జైశ్వాల్ గుర్తు చేశారు. హిట్లరీ క్లింటన్ 2011లో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో పాకిస్తాన్ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!