Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి ఊరట
- ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..
- ఈ పథకంపై కేంద్ర- రాష్ట్రాలు ఎంవోయూపై సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు.. కేంద్ర సర్కార్ కి నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జనవరి ఐదో తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని గత నెలలో ఢిల్లీలోని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా.. వాటిని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్లతో కూడిన ధర్మాసనం.. ఈరోజు (జనవరి 17) హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
అలాగే, కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్పై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశ పెట్టాలని ప్రయత్నించింది. కానీ, దేశ రాజధానికి ఈ పథకం అవసరం లేదని.. ఇక్కడి ప్రజలు రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!