Nitish Kumar: నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.
Read Also: Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
ఆయన సీఎం, ప్రస్తుతం తామంతా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నాం.. ప్రస్తుతానికి ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తీసుకురావడమే తమ ఎజెండా అని.. ప్రధాని కావాలనే కోరిక ఆయనకు లేదని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమార్ జనవరి 5 నుంచి ‘సమాధాన యాత్ర’లో ఉన్నారు. 18 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రలో గత 18 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన పనులపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు.
గతేడాది ఎన్డీయేలో భాగంగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, బీజేపీతో పొత్తును కాదనుకుంది. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో జతకట్టారు. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంగా మారింది. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీలు మహాఘటబంధన్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ డిఫ్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!