NIA Raids: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఐటీ రైడ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను కనుక్కున్నారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్-నీర్జ్ బవానా గ్యాంగులతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారిస్తోంది.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ లింకులపై ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు కు నాలుగు సార్లు ఈ కేసులో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. చాలా మంది గ్యాంగ్ స్టర్లపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) (యూఏపీఏ)చట్టం కింద కేసులు నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మధ్య ఉన్న సంబంధాలను లక్ష్యంగా చేసుకుని ఐదు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది.
యూప్లెక్స్ లిమిటెడ్ లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్, హర్యానా, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని 64 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నార్కో టెర్రరిజం కేసులో బారాముల్లా, అనంత్ నాగ్, పుల్వామా, బుద్గాం, సోపోర్ జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!