Air India flight crash: కొత్త ఇళ్లు, భారత్లో కొత్త జీవితం.. కేరళ నర్సు కలల్ని చెరిపిన విమాన ప్రమాదం..
- కొత్త ఇళ్లు, ఇండియాలో స్థిరపడాలనే ఆలోచన..
- కేరళ నర్సు కలల్ని చెరిపేసిన ఎయిరిండియా ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India flight crash: ఎయిరిండియా విమాన ప్రమాదం 265 మంది మరణించారు. ఎందరో కలల్ని ఈ ప్రమాదం చెరిపేసింది. కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత్ గోపకుమార్ పెట్టుకున్న ఆశలన్ని కూలిపోయాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో రంజిత కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యూకేలో నర్సుగా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం భారతదేశానికి వచ్చింది.
Read Also: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు మళ్లీ నిరాశే.. 10 రోజుల వ్యవధిలో రెండో ఫైనల్ ఓటమి!
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
త్వరలోనే పూర్తిగా భారతదేశానికి వచ్చేసి తన కూతుళ్లు, బంధువులతో సెటిల్ అవ్వాలని ఆశ పడింది. కేరళలో తన ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేశారు. కేరళలో తన ఉద్యోగాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. త్వరలోనే యూకేలోని ఉద్యోగాన్ని వదిలేయాలని భావిస్తున్న సమయంలో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఉద్యోగానికి ముందు రంజిత ఒమన్లోని సలాలాలో కొంత కాలం పనిచేశారు.
ఆమె తన కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి, తన పిల్లలు, తల్లిని మంచిగా చూసుకోవాలని అనుకున్నారు. రంజితకు 10 వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఇందుచూడన్ , 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఇతిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ప్రమాదానికి గురైన అహ్మదాబాద్-లండన్ విమానానికి ముందు, రంజిత చెన్నై నుంచి అహ్మదాబాద్కి కనెక్టింగ్ ఫ్లైట్లో చేరారు. రిలీజ్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఆమె యూకేకి వెళ్తున్నారు. ఎన్నో ఆశలతో భారత్ వచ్చి స్థిరపడాలని చూస్తున్న రంజితను విధి వంచించింది.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!