Mahalaxmi Express: రైలులో బిడ్డకు జన్మనిచ్చని ముస్లిం మహిళ.. బిడ్డకు హిందూ దేవత పేరు..
- రైలులో ఆడబిడ్డను ప్రసవించిన ముస్లిం మహిళ..
- బిడ్డకు రైలు పేరు..
- మహాలక్ష్మీగా నామకరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalaxmi Express: రైలులో ఓ ముస్లిం యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు జన్మకు వేదికగా మారిన రైలు పేరునే ఆమె తన బిడ్డకు పెట్టుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రైలు పేరు మీద ఓ ముస్లిం జంట తమ బిడ్డకు హిందూ దేవత పేరును పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 31 ఏళ్ల ఫాతిమా ఖాతున్ జూన్ 6న కోల్హాపూర్- ముంబై మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. రైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది.
Read Also: Ponnam Prabhakar: రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి.. అధికారులకు సూచన
Also Read
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
రైలు లోనావాలా స్టేషన్ దాటిన తర్వాత ఆడిపిల్లకు జన్మనిచ్చింది. ఆమె భర్త తయ్యబ్ రైలు పేరు ‘‘మహాలక్ష్మీ’’ని తన బిడ్డకు పెట్టారు. ఫాతిమా మీరా రోడ్కి చెందిన వారు. నివేదిక ప్రకాంర.. మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్ లోనావాలో చేరుకున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు అక్కడే నిలిచిపోయింది. రైలు కదిలిన తర్వాత ఫాతిమాకు నొప్పులు ప్రారంభయ్యాయి. ఈ సమయంలో ఫాతిమా వాష్రూమ్కి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చి కనిపించింది. నిజానికి ఫాతిమా డెలివరీ గడువు తేదీ జూన్ 20గా ఉంది.
ఇంజిన్ వైఫల్యంతో లోనావాలో రైలు రెండు గంటలు నిలిచిపోయిందని, ఆ తర్వాత తన భార్య కడుపు నొప్పిగా ఉందని చెప్పిందని, వాష్రూమ్ వెళ్లి చూడగా బిడ్డను ప్రసవించినట్లు తెలిసిందని తయ్యబ్ మీడియాతో చెప్పారు. రైలు కర్జాత్ స్టేషన్ చేరుకోగానే, కుటుంబం రైలు దిగింది. అప్పటికే రైల్వే స్టేషన్ చేరుకున్న నర్సు, వైద్య సిబ్బంది తల్లిబిడ్డలను తదుపరి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కొల్హాపూర్లోని మహాలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కొంతమంది సహప్రయాణికులు కుమార్తె పుట్టడం దేవతగా అభివర్ణించారు. అందుకే తమ బిడ్డకు ‘‘మహాలక్ష్మీ’’ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆ జంట చెప్పింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!