Maha Kumbh Mela: ఇలాంటి గర్ల్ఫ్రెండ్ ఉండాలి.. ఆమె ఐడియాతో “కుంభమేళా”లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..
- గర్ల్ఫ్రెండ్ ఐడియాతో వేలు సంపాదిస్తున్న యువకుడు..
- మహా కుంభమేళాని ఆదాయంగా మార్చుకున్నాడు..
- వేపపుల్లలు అమ్ముతున్న యువకుడు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు. వారం వ్యవధిలోనే తాను రూ. 40,000 సంపాదించినట్లు చెప్పాడు.
Read Also: Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ ఆలోచన తన ‘‘గర్ల్ఫ్రెండ్’’ ఇచ్చిందని నవ్వుతూ సమాధానం చెబుతున్నాడు. తాను డబ్బు సంపాదించేందుకు కుంభమేళాకి వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం ఇతడి వ్యాపారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఇప్పటి వరకు రూ. 40,000 సంపాదించానని చెప్పారు. పెట్టుబడి అవసరం లేని వ్యాపారంలో వేపపుల్లల్ని అమ్మాలని తన స్నేహితురాలు చెప్పిందని, ఆమె కారణంగా చాలా సంపాదించానని చెప్పారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు యువకుడి నిజాయతీ, అతడి ప్రేమను అభినందిస్తున్నారు. ఇంతమంచి అమ్మాయిని వదులుకోవద్దని, ఆమెను మోసం చేయవద్దని చాలా మంది నెటిజన్లు సూచించారు. ప్రతీ విజయం వెనక, ఒక స్త్రీ ఉంటుందని, తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడం బాగుందని అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవసమాగమంగా ‘‘కుంభమేళ’’ ప్రసిద్ధి చెందింది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుంది. మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!