Mamata Banerjee: ఐక్యంగా ఉంటేనే బీజేపీ ఓడించగలం.. విపక్షాలకు మమత పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తన ఫేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగాం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి అందరూ కలిసి బీజేపీని ఓడించగలమని ఆమె అన్నారు.
Read Also: Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 నగరాలు
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
వారు అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఇతరులపై అఘాయిత్యాలు జరుతున్నాయని పరోక్షంగా బీజేపీని గురించి విమర్శించారు. మేము డబ్బు, శక్తి, కండబలం, మాఫియా, భయంకరమైప ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని.. మేము ఎప్పటికీ ఓడిపోమని కామెంట్స్ చేశారు. ఈ 12 ఏళ్లలో తమను ఆదరించినందరకు ప్రజలకు అభినందనలు తెలిపారు.
దేశంలో మార్పు అవసరమని, 2024 ఎన్నికలు మార్పుకు సంబంధించిన ఎన్నికలని, ఎన్ఆర్సీ పేరుతో అబద్దపు ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోందని బీజేపీని విమర్శించారు. దీనికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని ఆమె కోరారు. ఐక్యంగా ఉంటేనే ఈసారి బీజేపీ ఓడించగలమని, భూమిపై ఉన్న ఏ శక్తీ మనల్ని అడ్డుకోలేదని ఆమె అన్నారు. మే 2, 2021లో టీఎంసీ బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం