Maharashtra: వామ్మో.. పరీక్ష కోసం ఓ స్టూడెంట్ ఎంత పని చేశాడంటే..!
- పరీక్ష కోసం ఓ విద్యార్థి సాహసం
- పారాగ్లైడింగ్ ద్వారా సెంటర్కు చేరిక
- మహారాష్ట్రలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక మహా నగరాల్లో అయితే ఉదయాన్నే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాలకు చేరాలంటే నరకం కనిపిస్తోంది. ఒకవేళ ట్రాఫిక్లో చిక్కుకుంటే అంతే సంగతులు. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో రైళ్లు, క్యాబ్లు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదొకటి ఆశ్రయించి ఎగ్జామ్ సెంటర్లకు చేరొచ్చు. కానీ మహారాష్ట్రలో ఒక స్టూడెంట్ అయితే మహా సాహసమే చేశాడు. పరీక్షకు కేవలం 20 నిమిషాలే మిగిలి ఉంది. అంతే బుర్రకు పదునుపెట్టి.. అనుకున్న సమయానికి చేరుకున్నాడు. ఇదిలా సాధ్యమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని సతారా జిల్లా వై తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకుంటాడు. అంతే భారీ ట్రాఫిక్లో చిక్కుకోకుండా పారాగ్లైడింగ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. పారాగ్లైడింగ్ ద్వారా అనుకున్న సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. కాలేజీ బ్యా్గ్ తగిలించుకుని ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!