Maharashtra: వామ్మో.. పరీక్ష కోసం ఓ స్టూడెంట్ ఎంత పని చేశాడంటే..!
- పరీక్ష కోసం ఓ విద్యార్థి సాహసం
- పారాగ్లైడింగ్ ద్వారా సెంటర్కు చేరిక
- మహారాష్ట్రలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక మహా నగరాల్లో అయితే ఉదయాన్నే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాలకు చేరాలంటే నరకం కనిపిస్తోంది. ఒకవేళ ట్రాఫిక్లో చిక్కుకుంటే అంతే సంగతులు. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో రైళ్లు, క్యాబ్లు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదొకటి ఆశ్రయించి ఎగ్జామ్ సెంటర్లకు చేరొచ్చు. కానీ మహారాష్ట్రలో ఒక స్టూడెంట్ అయితే మహా సాహసమే చేశాడు. పరీక్షకు కేవలం 20 నిమిషాలే మిగిలి ఉంది. అంతే బుర్రకు పదునుపెట్టి.. అనుకున్న సమయానికి చేరుకున్నాడు. ఇదిలా సాధ్యమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
మహారాష్ట్రలోని సతారా జిల్లా వై తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకుంటాడు. అంతే భారీ ట్రాఫిక్లో చిక్కుకోకుండా పారాగ్లైడింగ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. పారాగ్లైడింగ్ ద్వారా అనుకున్న సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. కాలేజీ బ్యా్గ్ తగిలించుకుని ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!