Maharashtra Elections: సీట్ షేరింగ్పై స్పీడ్ పెంచిన బీజేపీ కూటమి.. అమిత్ షాతో భేటీ..
- మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం..
- సీట్ షేరింగ్పై స్పీడ్ పెంచిన బీజేపీ కూటమి..
- అర్ధరాత్రి వరకు అమిత్ షాతో మహాయుతి నేతల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్పై బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ స్పీడ్ పెంచింది. సీట్ల షేరింగ్ విషయమైన గత రాత్రి కేంద్ర హోం మంత్రితో కూటమి నేతలు భేటీ అయ్యారు. చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అమిత్ షాని కలిశారు.
Read Also: Ananya Nagalla: అనన్య నాగళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే బీజేపీ 155 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 105 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగిలిన స్థానాల్లో ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మధ్య పంపకాలు జరగాల్సి ఉంది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి భావిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్-ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే, ఈ కూటమిలో శివసేన ఠాక్రే, కాంగ్రెస్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేపై, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బహిరంగంగానే విమర్వలు గుప్పించారు. శివసేన విదర్భ ప్రాంతంలో ఎక్కువ స్థానాల్ని కోరుతుంటే, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వచ్చిన ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లను కోరుకుంటున్నట్లు సమాచారం. ఎంవీఏ కూటమి మొత్తం 288 స్థానాల్లో 263 చోట్ల సీట్ల షేరింగ్ ఖరారైనట్లు వినికిడి. 25 స్థానాల్లో ప్రతిష్టంభన నెలకొని ఉంది. వీటిలో కుర్లా, ధారావి, వెర్సోవా, బైకుల్లా వంటి సహా ముంబైలోని 36 నియోజకవర్గా్ల్లో 5 ఉన్నాయి.
తాజావార్తలు
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!