DK Shivakumar: బీజేపీ వాళ్లు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు..
- బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్..
- కమలం పార్టీ నేతలు ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి..
- బీజేపీ నేతలు మా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా తెలిపారు.. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైంది, రాజకీయం కాదని వెల్లడించారు. సద్గురు మన రాష్ట్రానికి చెందిన వారు.. ఆయన కావేరీ జలాల కోసం పోరాటం చేస్తున్నారు.. ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Ganja Smuggling: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కానిస్టేబుల్ను ఢీ కొట్టి?
Also Read
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
కాగా, మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ పాల్గొన్నారు. దీంతో కమలం పార్టీకి డీకే దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా రియాక్ట్ అవుతూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేతో డీకే శివకుమార్ను సైతం పోల్చారు. ఇక, డీకే పార్టీ మారతారని వస్తున్న ప్రచారాన్ని కేపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!