Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘Krishna Also Talks Of Jihad To Arjun’’- Congress leader’s controversial comments: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీహాద్ అనే భావన కేవలం ఇస్లాం మతంలోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Prince Movie: ప్రిన్స్ కు ‘జాతిరత్నాలు’ వైబ్స్.. ప్రేక్షకుల ట్విట్టర్ టాక్
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ఇస్లాం మతంలో జీహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని..సరైన ఉద్దేశాలను కలిగి ఉండీ, సరైన పని చేస్తున్నప్పటికీ.. ఎవరూ దీన్ని అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. ఇది ఖురాన్ లోనే కాదు.. మహాభారతంలో కూడా, గీతలో కూడా భాగంగా ఉందని.. కృష్ణుడు, అర్జునుడికి జీహాద్ గురించి చెప్పాడని.. ఆయన అన్నారు. మీ మతాన్ని అనుసరిస్తూనే అన్ని మతాలను గౌరవించాలని మొహిసిదా కిద్వాయ్ పుస్తకం చెబుతుందని పాటిల్ అన్నారు.
పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా దీనిపై స్పందిస్తూ.. ఆప్ కి చెందిన గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత హిందూ ద్వేషం, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండకూడదని శ్రీకృష్ణుడు ‘జీహాద్’ నేర్పించారని కాంగ్రెస్ నేత శివపాల్ పాటిల్ అన్నారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హిందూ, కాషాయ బీభత్సాన్ని సృష్టించింది.. రామ మందిరాన్ని వ్యతిరేకించిందని.. రాముడి అస్థిత్వాన్ని ప్రశ్నించిందని.. హిందుత్వను ఐఎస్ఎస్ తో పోల్చిందని పూనావాలా ట్వీట్ లో ఆరోపించారు. శివపాల్ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు ఓటేసినట్లు వెల్లడించారు. అయితే పొరపాటున ఖర్గేను ఖండేల్ వాల్ అని రెండుసార్లు తప్పుగా ప్రస్తావించారు.
After AAP’s Gopal Italia & Rajendra Pal, not to be outdone in Hindu hatred & votebank politics,Congress’ Shivraj Patil says Shri Krishna taught “Jihad” to Arjun!
Congress coined Hindu/Saffron terror, opposed Ram Mandir,Questioned Ram JI’s existence, said Hindutva = ISIS 1/n pic.twitter.com/Xiw7v4mgHa
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 20, 2022
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!