RSS: ఆర్ఎస్ఎస్కి కేరళ హైకోర్ట్ షాక్.. ఆలయంలో ఆయుధ శిక్షణపై నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ార్ఎస్ఎస్)కి కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరువనంతపురం జిల్లాలోని శర్కరా దేవీ ఆలయ ప్రాగణంలో ఎలాంటి సామూహిక ఆయుధ శిక్షణకు అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ ఆక్రమం ఆయుధ వినియోగాన్ని నిరోధించేలా ఆదేశించాలని కోరుతూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తూ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
శర్కరా దేవీ ఆలయం ట్రావెన్ కోర్ బోర్డు పరిధిలో ఉంది. బోర్డు నిర్వహించే పుణ్యక్షేత్రాల్లో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించే సామూహిక కసరత్తులను నిషేధిస్తూ, గతంలో ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ‘‘ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహణలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఎటువంటి సామూహిక డ్రిల్ లేదా ఆయుధాల అభ్యాసాలు అనుమతించబడవు, చిరయిన్కీజు పోలీస్ స్టేషన్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు అవసరమైన సహాయం అందించాలి. నిషేధాన్ని కచ్చితంగా పాటించాలి.’’ అంటూ న్యాయమూర్తులు అనిల్ కే నరేంద్రన్, పీజీ అజిత్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
Read Also: Nipah virus: నిపా వైరస్ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి
కేరళలోని ఆలయాలను నిర్వహించే ట్రావెన్ కోర్ బోర్డు, ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించే సామూహిక గ్రిల్స్ నిషేధిస్తూ మే 18న ఇచ్చిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని అధికారులను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. 2021 నాటి ఆదేశాలను నిరాకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సర్య్కూలర్ పేర్కొంది.
ఆలయ సముదాయాల్లో ఆర్ఎస్ఎస్ చేసే అన్ని రకాల ఆయుధ శిక్షణను నిషేధిస్తూ 2016లో బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. తరువాత, మార్చి 30, 2021న దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డు సర్క్యులర్ను మళ్లీ విడుదల చేసింది. 2016లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, కేరళలోని దేవాలయాలను ఆయుధాలకు కేంద్రంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!