Karnataka: కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు.. రాష్ట్ర అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్!
- కర్ణాటక బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత పోరు..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బచ్చా అని సంభోదించిన గోకాక్ ఎమ్మెల్యే..
- విజయేంద్ర ఎక్కువ రోజులు పదవిలో ఉండరు: ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత పోరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలు అయ్యాయి. Trump: అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నడ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని’బచ్చా’ అని పిలిచారు.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఇక, శనివారం నాడు బెళగావిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా నేను విజయేంద్రకు కఠినమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాను.. మీరు ఓ బచ్చా.. ఎక్కువ కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండరు అని తేల్చి చెప్పారు. యడ్యూరప్ప మా నాయకుడు.. అతడి గురించి మాట్లాడినప్పుడల్లా, నేను జాగ్రత్తగా ఉంటా.. ఆయనను మేము నిరంతరం గౌరవిస్తామన్నారు. అలాగే, నేను రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేనని తెలుసు.. అందుకే, షికారిపుర నుంచి విజయేంద్ర ఇంటి వరకు ఆందోళన కొనసాగిస్తాను తేల్చి చెప్పారు. నేను పోలీసులను, గన్మెన్లను తీసుకురాను, ఒంటరిగా వస్తానని బీజేపీ చీఫ్ విజయేంద్రకు రమేశ్ జార్కిహోళి సవాల్ విసిరారు. దీంతో ఇరువురు మధ్య వివాదంలో కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?