Kapil Sibal: బీజేపీపై పోరాటానికి సిబల్ కొత్త వేదిక.. సీఎంలు కలిసి రావాలంటూ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sibal: ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
Read Also: Vikarabad : టీచర్ కొట్టడం వల్లే మా కొడుకు చనిపోయాడు
Also Read
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
దేశంలో ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలను విస్తరిస్తోందని, దీని వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపు దారులకు 10వ షెడ్యూల్ వరంగా మారిందని అన్నారు. రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రస్తుత పాలనలో దుర్వినియోగం అవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సీబీఐ పనిచేయదని, ఈడీ ఎక్కడికైనా వెళ్లవచ్చని సిబల్ అన్నారు. మనం ప్రభుత్వం వర్సెస్ ప్రజలు అనే పరిస్థితిలో ఉన్నామని అన్నారు. మేము పౌరుల కోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కర్ణాటకలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ. 6 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, ఎమ్మెల్యే కుమారుడిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!