Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతడే.. సుర్జేవాలా కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎంపీతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు నేడో రోపో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటివారం మధ్యలో పోలింగ్ జరిగే ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శాయశక్తులు ఒడ్డుతోంది. గత దశాబ్ధకాలం నుంచి మధ్యప్రదేశ్ లో బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటులో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Also Read
- Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
- Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
- Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Read Also: Aditya L-1:ఆదిత్య ఎల్ 1ని సరైన మార్గంలో ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్ నాథ్ అని పార్టీ కీలకనేత రణదీప్ సూర్జేవాలా శనివారం అన్నారు. విలేకరులు అడికిన ప్రశ్నకు బదులిస్తూ సహజంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే సీఎం ఫేస్ అవుతారని ఆయన అన్నారు. కమల్ నాథ్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ అని, ఆయనే సీఎం అభ్యర్థి అని సూర్జేవాలా అన్నారు.
ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. అయితే వచ్చే సమావేశంలో సీట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని సూర్జేవాల వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాక్యానించారు. మధ్యప్రదేశ్ రాజకీయ పరిస్థితులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విధ్వంస మార్గంలో తీసుకెళ్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని, మధ్యప్రదేశ్ ప్రజలు మార్పు కోరకుకుంటున్నారని ఆయన అన్నారు. సీట్లపై అభ్యర్థుల ఎంపికపై చర్చించి 5-6 రోజుల్లో నిర్ణయం తీసుకుని జాబితా వెల్లడిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
-
Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!