India-Canada Row: వెనక్కి తగ్గిన కెనడా.. మేం అసలు మోడీ, జైశంకర్ పేర్లను చెప్పలేదని వెల్లడి
- భారత్ పై అసత్య కథనాలను ప్రసారం చేసిన కెనడియన్ మీడియా..
- నిజ్జర్ హత్య కేసులో ప్రధాని మోడీ, జైశంకర్ పేర్లను చెప్పలేదని కెనడా వెల్లడి..
- మీడియాలో వచ్చే కథనాలతో మాకు సంబంధం లేదు: కెనడా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించడంపై న్యూ ఢిల్లీ తీవ్రంగా మండిపడింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఆ కథనాలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఒట్టావా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Read Also: East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
కాగా, ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పటికి అక్టోబర్ 14వ తేదీన రాయల్ కెనడియన్ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు తమ గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు రిలీజ్ చేశారు. అయితే, తాజాగా ఈ అంశంపై కెనడా సర్కార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా నేర కార్యకలాపాలకు మోడీ, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్తో సంబంధం ఉన్నట్లు తాము ఏ రోజు చెప్పలేదు.. దీనికి భిన్నంగా ఎలాంటి వార్తలు ప్రచురితమైనా అవన్నీ అసత్యమైనవేనని కెనడా సర్కార్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!