పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరగనుందా? కేంద్రం ఏం చెబుతున్నది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే విధంగా తీర్చిదుద్దుతున్నారని మనీష్ తివారీ పేర్కొన్నారు. 2021 జనాభా ప్రాతిపదికగా పార్లమెంట్ స్థానాలను పెంచితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
Read: టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు పార్లమెంట్ స్థానాల సంఖ్యలను పెంచాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సీట్లు 25 నుంచి 52 కి పెరుగుతాయి. అదే విధంగా తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుంచి 39 కి పెరుగుతుంది. అయితే, ఉత్తరాది రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్ల నుంచి 193 సీట్లకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే, రాజ్యాంగం ప్రకారం 2026 వ సంవత్సరం తరువాత తప్పని సరిగా పార్లమెంట్ సీట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే, బీజేపీ మాత్రం ఇప్పట్లో పార్లమెంట్ సీట్లను పెంచే యోచన లేనట్టుగా చెప్తున్నది. రాజ్యాంగం ప్రకారమే సీట్లు పెంచే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!