Study on Indian Diabetes: చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న భారతీయులు
Study on Indian Diabetes: భారతీయుల్లో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఇది ఈ మధ్య కాలంలో మరీ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నట్టు వైద్యలు చెబుతున్నారు. మధుమేహం బారిన పడుతున్న వారితో పోల్చుకుంటే.. ఇతర దేశాల కంటే భారతీయులే తక్కువ వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడయింది. అయితే ఇది ఎక్కువ శాతం వారసత్వంగా వస్తున్నట్టుగా అధ్యయనంలో వెల్లడయింది.
Read also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
Also Read
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
దక్షిణాసియా టైప్ 2 డయాబెటిస్ రోగులు యూరోపియన్ల కంటే భారత దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూరోపియన్ వారి కంటే తక్కువ వయస్సులో ఉన్న వారే మధుమేహం బారినపడుతున్నట్టు కొత్త అధ్యయనం వివరించింది. యూఎస్లోని డూండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించి డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్టమైన మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధి, ఇది జనాభాలో గణనీయమైన వ్యత్యాసాలను కలిగి ఉంటుంది, అయితే మధుమేహం చుట్టూ ఉన్న జ్ఞానంలో ఎక్కువ భాగం పాశ్చాత్య యూరోపియన్ పూర్వీకులతో కూడిన తెల్ల జనాభాను అధ్యయనం చేయడం ద్వారా సేకరించబడింది. డూండీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ల నుండి ప్రొఫెసర్ కోలిన్ పాల్మెర్ నేతృత్వంలోని పరిశోధకులు, మొదటిసారిగా టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణలో వయస్సులో గణనీయమైన వ్యత్యాసాలకు జన్యుపరమైన ఆధారాన్ని కనుగొన్నారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
భారతీయులు యూరోపియన్ల కంటే చిన్న వయస్సులోనే మధుమేహాం భారిన పడుతున్నారు. చిన్న వయస్సులో మధుమేహం బారినపడిన వారు.. త్వరగా మరణాల బారినపడుతున్నారు. రెటినోపతి మరియు న్యూరోపతి వంటి మైక్రోవాస్కులర్ సమస్యలు ఎక్కువ కారణంగా సర్వేలో తేలింది.
మధుమేహం ఎవరికి వస్తుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుందనేది అధ్యయనం చేశారు. కొందరు వ్యక్తులు ఇతరుల కంటే మెరుగ్గా చికిత్సకు ఎందుకు ప్రతిస్పందిస్తారు మరియు కొంతమంది రోగులకు ఎందుకు సమస్యలు ఉన్నాయో సర్వే ద్వారా అర్థం చేసుకోవచ్చు్. ఈ సర్వే భారతదేశంలో మధుమేహం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. మా పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్కు జన్యు నిర్మాణంలో జాతి వ్యత్యాసాలు కారణంగా తేలింది. పరిశోధనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన చికిత్సలను అందించడానికి ఉపయోగపడతాయని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ సుందరరాజన్ శ్రీనివాసన్ తెలిపారు.
తాజావార్తలు
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!