Study on Indian Diabetes: చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study on Indian Diabetes: భారతీయుల్లో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఇది ఈ మధ్య కాలంలో మరీ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నట్టు వైద్యలు చెబుతున్నారు. మధుమేహం బారిన పడుతున్న వారితో పోల్చుకుంటే.. ఇతర దేశాల కంటే భారతీయులే తక్కువ వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడయింది. అయితే ఇది ఎక్కువ శాతం వారసత్వంగా వస్తున్నట్టుగా అధ్యయనంలో వెల్లడయింది.
Read also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
దక్షిణాసియా టైప్ 2 డయాబెటిస్ రోగులు యూరోపియన్ల కంటే భారత దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూరోపియన్ వారి కంటే తక్కువ వయస్సులో ఉన్న వారే మధుమేహం బారినపడుతున్నట్టు కొత్త అధ్యయనం వివరించింది. యూఎస్లోని డూండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించి డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్టమైన మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధి, ఇది జనాభాలో గణనీయమైన వ్యత్యాసాలను కలిగి ఉంటుంది, అయితే మధుమేహం చుట్టూ ఉన్న జ్ఞానంలో ఎక్కువ భాగం పాశ్చాత్య యూరోపియన్ పూర్వీకులతో కూడిన తెల్ల జనాభాను అధ్యయనం చేయడం ద్వారా సేకరించబడింది. డూండీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ల నుండి ప్రొఫెసర్ కోలిన్ పాల్మెర్ నేతృత్వంలోని పరిశోధకులు, మొదటిసారిగా టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణలో వయస్సులో గణనీయమైన వ్యత్యాసాలకు జన్యుపరమైన ఆధారాన్ని కనుగొన్నారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
భారతీయులు యూరోపియన్ల కంటే చిన్న వయస్సులోనే మధుమేహాం భారిన పడుతున్నారు. చిన్న వయస్సులో మధుమేహం బారినపడిన వారు.. త్వరగా మరణాల బారినపడుతున్నారు. రెటినోపతి మరియు న్యూరోపతి వంటి మైక్రోవాస్కులర్ సమస్యలు ఎక్కువ కారణంగా సర్వేలో తేలింది.
మధుమేహం ఎవరికి వస్తుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుందనేది అధ్యయనం చేశారు. కొందరు వ్యక్తులు ఇతరుల కంటే మెరుగ్గా చికిత్సకు ఎందుకు ప్రతిస్పందిస్తారు మరియు కొంతమంది రోగులకు ఎందుకు సమస్యలు ఉన్నాయో సర్వే ద్వారా అర్థం చేసుకోవచ్చు్. ఈ సర్వే భారతదేశంలో మధుమేహం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. మా పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్కు జన్యు నిర్మాణంలో జాతి వ్యత్యాసాలు కారణంగా తేలింది. పరిశోధనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన చికిత్సలను అందించడానికి ఉపయోగపడతాయని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ సుందరరాజన్ శ్రీనివాసన్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!