Study on Indian Diabetes: చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study on Indian Diabetes: భారతీయుల్లో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఇది ఈ మధ్య కాలంలో మరీ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నట్టు వైద్యలు చెబుతున్నారు. మధుమేహం బారిన పడుతున్న వారితో పోల్చుకుంటే.. ఇతర దేశాల కంటే భారతీయులే తక్కువ వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడయింది. అయితే ఇది ఎక్కువ శాతం వారసత్వంగా వస్తున్నట్టుగా అధ్యయనంలో వెల్లడయింది.
Read also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
Also Read
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
దక్షిణాసియా టైప్ 2 డయాబెటిస్ రోగులు యూరోపియన్ల కంటే భారత దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూరోపియన్ వారి కంటే తక్కువ వయస్సులో ఉన్న వారే మధుమేహం బారినపడుతున్నట్టు కొత్త అధ్యయనం వివరించింది. యూఎస్లోని డూండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించి డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్టమైన మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధి, ఇది జనాభాలో గణనీయమైన వ్యత్యాసాలను కలిగి ఉంటుంది, అయితే మధుమేహం చుట్టూ ఉన్న జ్ఞానంలో ఎక్కువ భాగం పాశ్చాత్య యూరోపియన్ పూర్వీకులతో కూడిన తెల్ల జనాభాను అధ్యయనం చేయడం ద్వారా సేకరించబడింది. డూండీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ల నుండి ప్రొఫెసర్ కోలిన్ పాల్మెర్ నేతృత్వంలోని పరిశోధకులు, మొదటిసారిగా టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణలో వయస్సులో గణనీయమైన వ్యత్యాసాలకు జన్యుపరమైన ఆధారాన్ని కనుగొన్నారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
భారతీయులు యూరోపియన్ల కంటే చిన్న వయస్సులోనే మధుమేహాం భారిన పడుతున్నారు. చిన్న వయస్సులో మధుమేహం బారినపడిన వారు.. త్వరగా మరణాల బారినపడుతున్నారు. రెటినోపతి మరియు న్యూరోపతి వంటి మైక్రోవాస్కులర్ సమస్యలు ఎక్కువ కారణంగా సర్వేలో తేలింది.
మధుమేహం ఎవరికి వస్తుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుందనేది అధ్యయనం చేశారు. కొందరు వ్యక్తులు ఇతరుల కంటే మెరుగ్గా చికిత్సకు ఎందుకు ప్రతిస్పందిస్తారు మరియు కొంతమంది రోగులకు ఎందుకు సమస్యలు ఉన్నాయో సర్వే ద్వారా అర్థం చేసుకోవచ్చు్. ఈ సర్వే భారతదేశంలో మధుమేహం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. మా పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్కు జన్యు నిర్మాణంలో జాతి వ్యత్యాసాలు కారణంగా తేలింది. పరిశోధనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన చికిత్సలను అందించడానికి ఉపయోగపడతాయని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ సుందరరాజన్ శ్రీనివాసన్ తెలిపారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!