Study on Indian Diabetes: చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study on Indian Diabetes: భారతీయుల్లో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఇది ఈ మధ్య కాలంలో మరీ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నట్టు వైద్యలు చెబుతున్నారు. మధుమేహం బారిన పడుతున్న వారితో పోల్చుకుంటే.. ఇతర దేశాల కంటే భారతీయులే తక్కువ వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడయింది. అయితే ఇది ఎక్కువ శాతం వారసత్వంగా వస్తున్నట్టుగా అధ్యయనంలో వెల్లడయింది.
Read also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
దక్షిణాసియా టైప్ 2 డయాబెటిస్ రోగులు యూరోపియన్ల కంటే భారత దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూరోపియన్ వారి కంటే తక్కువ వయస్సులో ఉన్న వారే మధుమేహం బారినపడుతున్నట్టు కొత్త అధ్యయనం వివరించింది. యూఎస్లోని డూండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించి డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్టమైన మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధి, ఇది జనాభాలో గణనీయమైన వ్యత్యాసాలను కలిగి ఉంటుంది, అయితే మధుమేహం చుట్టూ ఉన్న జ్ఞానంలో ఎక్కువ భాగం పాశ్చాత్య యూరోపియన్ పూర్వీకులతో కూడిన తెల్ల జనాభాను అధ్యయనం చేయడం ద్వారా సేకరించబడింది. డూండీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ల నుండి ప్రొఫెసర్ కోలిన్ పాల్మెర్ నేతృత్వంలోని పరిశోధకులు, మొదటిసారిగా టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణలో వయస్సులో గణనీయమైన వ్యత్యాసాలకు జన్యుపరమైన ఆధారాన్ని కనుగొన్నారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
భారతీయులు యూరోపియన్ల కంటే చిన్న వయస్సులోనే మధుమేహాం భారిన పడుతున్నారు. చిన్న వయస్సులో మధుమేహం బారినపడిన వారు.. త్వరగా మరణాల బారినపడుతున్నారు. రెటినోపతి మరియు న్యూరోపతి వంటి మైక్రోవాస్కులర్ సమస్యలు ఎక్కువ కారణంగా సర్వేలో తేలింది.
మధుమేహం ఎవరికి వస్తుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుందనేది అధ్యయనం చేశారు. కొందరు వ్యక్తులు ఇతరుల కంటే మెరుగ్గా చికిత్సకు ఎందుకు ప్రతిస్పందిస్తారు మరియు కొంతమంది రోగులకు ఎందుకు సమస్యలు ఉన్నాయో సర్వే ద్వారా అర్థం చేసుకోవచ్చు్. ఈ సర్వే భారతదేశంలో మధుమేహం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. మా పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్కు జన్యు నిర్మాణంలో జాతి వ్యత్యాసాలు కారణంగా తేలింది. పరిశోధనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన చికిత్సలను అందించడానికి ఉపయోగపడతాయని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ సుందరరాజన్ శ్రీనివాసన్ తెలిపారు.
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?