Nupur Sharma controversy: నుపుర్ శర్మ ఎఫెక్ట్.. భారత్పై సైబర్ వార్.. 2 వేల సైట్లు హ్యాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. పార్టీ పదవి నుంచి ఆమెను బీజేపీ తప్పించిన విషయం తెలిసిందే.. ఇక, సుప్రీంకోర్టు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి భారత్పై, బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇదే సమయంలో హ్యాకర్లు భారత్పై గురిపెట్టారు.. వేల సంఖ్యలో భారత్కు చెందిన సైట్లు హ్యాక్ అయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు.
Read Also: Bandi Sanjay: రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత భారత్పై పలు దేశాల నుంచి సైబర్ ఎటాక్స్ జరిగాయి.. దీనికి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టింది అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్.. ఆమె వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇండోనేషియా, మలేషియాకు చెందిన హ్యాకర్లు భారత్పై సైబర్ యుద్ధానికి తెరలేపారని.. సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ తెలిపారు.. సైబర్ దాడులు చేయడమే కాదు.. ఆ వర్గానికి చెందిన హ్యాకర్ల సైతం సైబర్ దాడులు చేయాలని ప్రేరేపించినట్టుగా చెబుతున్నారు.. దీనిపై ఆ రెండు దేశాలకు లేఖ రాశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. భారత్పై సైబర్ దాడులకు దిగిన హ్యాకింగ్ గ్రూప్పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. హ్యాకర్ గ్రూప్ భారత్లోని 2 వేలకుపైగా వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ చెబుతున్నమాట..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!