India Pakistan Tension: కరాచీ పోర్టుపై హైరానా.. పాక్ వైపుగా భారత యుద్ధనౌకలు.!
- కరాచీ పోర్టుపై పాక్ మీడియా హైరానా..
- పాక్ వైపుగా భారత యుద్ధ నౌకలు..
- బ్రిటన్ పత్రిక ది టెలిగ్రాఫ్ కథనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Read Also: IMF: పాకిస్తాన్కి 1 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం.. భారత్ హెచ్చరికలు బేఖాతరు..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
అయితే, ఇండియన్ నేవీకి చెందిన పశ్చిమ నౌకదళం అరేబియా సముద్రంలో యాక్టివ్ అయిందని, పాక్ వైపుగా తరలిస్తున్నట్లు బ్రిటిష్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్ నివేదించింది. పాకిస్తాన్ వాణిజ్యంలో దాదాపు 60 శాతం, పాక్ నేవీకి కేంద్రంగా ఉన్న కరాచీకి దగ్గర వచ్చినట్లు నివేదించింది. ఈ నేవీ ఫ్లీట్లో విమాన వాహక నౌక, డిస్ట్రాయర్లు, యుద్ధ నౌకలు, జలంర్గాముల్ని గుర్తించే నౌకలు ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక పేర్కొంది. పాక్ తీరం నుంచి దాదాపుగా 300-400 మైళ్ల దూరంలో ఉన్నాయని చెప్పింది. ఈ నౌకలో కొన్ని బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నట్లు నివేదించింది. బ్రహ్మోస్ మాక్ 3 వ వేగంతో 500 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు, 300 కిలోల వార్ హెడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.
అయితే, ఈ నివేదికను పాక్ మీడియా కూడా హైలెట్ చేస్తోంది. దీంతో పాక్ మీడియా కరాచీ పోర్టుపై నానా హైరానా చేస్తోంది. కరాచీపై ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్కి వినాశకరమైన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!