Mpox: “ఎంపాక్స్”ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం.. ఆస్పత్రి, ఎయిర్పోర్టుల్లో అలర్ట్..
- ఎంపాక్స్ని ఎదుర్కొనేందుకు సిద్దమైన భారత్..
- ఆస్పత్రులు..ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్..
- దద్దర్లు ఉన్న రోగులు ఐసోలేషన్ వార్డుకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox: కరోనా మహమ్మారి తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త ముప్పు ‘‘ఎంపాక్స్’’ రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వైరస్ మూలంగా ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఆ దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
Read Also: Tragedy: రాఖీ పండగ వేళ విషాదం.. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం
ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ మరియు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ప్రకటించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలనను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం 100కి పైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ ఆ తర్వాత విరమించుకుంది. తాజాగా ఈ ఏడాది మరోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. జూన్ 2022 నుంచి మే 2023 వరకు భారత్లో కూడా 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యయాయి. ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ గతంలో కన్నా శక్తివంతంగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. లైంగిక సంపర్కంతో సహా సాధారణ సాన్నిహిత్యం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!