Nepal: నేపాల్ రాజకీయాల్లోకి భారత్ని లాగొద్దు.. మాజీ ప్రధాని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ప్రచండను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాల్లోనే కాకుండా సొంత పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచండ వ్యాఖ్యలు నేపాల్ జాతీయ సార్వభౌమాధికారం, జాతీయవాదానికి దెబ్బ అని ఓలి అన్నారు.
Read Also: Heavy Rains: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. కర్నాటకలో 8 మంది మృతి
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
అయితే ప్రధాని ప్రచండ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ వివాదంలోకి భారతదేశాన్ని లాగవద్దని శుక్రవారం అన్నారు. నేపాల్ లోని నేపాల్లోని ట్రక్కింగ్ వ్యవస్థాపకుడు సర్దార్ ప్రీతమ్ సింగ్పై ప్రచండ చేసిన వ్యాక్యలతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆయన తనను ప్రధాని చేసేందుకు ప్రయత్నించారని.. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఖాట్మండులో రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని, ఓ పుస్తకావిష్కరణ సమయంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అక్కడి పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళానికి దారి తీశాయి.
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోవడం నేపాల్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని భారతదేశానికి బాగా తెలుసు, భారత దేశం అలా చేయదు, చేయలేదు అని ఆయన అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రీతమ్ సింగ్ తిరస్కరించారని ఓలి అన్నారు. నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటును సులభతరం చేస్తామని స్నేహపూర్వక దేశమైన భారతదేశం ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు. అలా మాట్లాడటం నేపాల్ సార్వభౌమాధికారానికి విరుద్ధమని భారతదేశానికి బాగా తెలుసు అని ఓలి చెప్పారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!