COP28 Dubai: ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్నా.. కర్భన ఉద్గారాల్లో 4 శాతమే.. ప్రధాని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
జనాభా తక్కువగా ఉన్న చాలా దేశాలతో పోలిస్తే, ఇండియాలో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచ జనాభాలో భారత్లో 17 శాతం ఉంటే.. కర్బన్ ఉద్గారాల్లో 4 శాతం మాత్రమే ఉందని, ఎన్డీసీ లక్ష్యాలను సాధించడంలో మేము వేగవంతంగా పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. మా నాన్-ఫాజిల్ ప్యూయల్ లక్ష్యాలను డెడ్లైన్ కన్నా తొమ్మిదేళ్ల ముందే చేరుకున్నామన్నారు. 2070 నాటికి శిలాజేతర ఇంధన లక్ష్యాలను భారత్ నెట్ జిరోకి చేరుతుందని ఆయన వెల్లడించారు. గత శతాబ్ధపు తప్పులను సరిదిద్దడానికి మనకు ఎక్కువ సమయం లేదని, ప్రతీ దేశం కూడా నేషనల్లీ డిటర్మైంట్ కాంట్రిబ్యూషన్(NDC) లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Serial killer: 6 నెలల్లో 9 మంది మహిళల హత్య.. సీరియల్ కిల్లర్ కోసం గాలింపు..
భారతదేశం ప్రపంచానికి అభివృద్ధి నమూనాను అందించిందని, ఎకాలజీ-ఎకనామి మధ్య సమతుల్యతను కలిగి ఉందని అన్నారు. 2030 నాటికి ఉద్గార తీవ్రతను 45% తగ్గించి, శిలాజ యేతర ఇంధనాల వాటాను 50%కి పెంచాలని భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుందని, హైడ్రోజన్ ఫ్యూయల్, బయో ఫ్యూయల్ పొత్తుల ద్వారా భారత్ ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ముందుకు వచ్చిందని తెలిపారు. మనం మాత్రమే ప్రయోజనం పొందాలనే దృక్ఫథం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తుందని, అన్ని దేశాలు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. 2028లో COP28 సదస్సు ఇండియాలో జరగనుంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!