India-China: చైనా దుందుడుకు చర్య.. లడఖ్ సెక్టార్ లోకి చైనా ఫైటర్ జెట్లు
డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది. తూర్పు లడఖ్ సెక్టార్ లో ఘర్షణ ప్రాంతం సమీపంలోకి చైనా యుద్ధవిమానం వచ్చింది. ఈ ఘటన గత నెల చివరి వారంలో జరిగింది. జూన్ చివరి వారంలో ఒక రోజు సాయంత్రం 4 గంటలకు చైనా యుద్ధవిమానం వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా భారత భూభాగానికి దగ్గర వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన భారత సైన్యం వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం అలెర్ట్ అయింది.
సమాచారం ప్రకారం భారత సరిహద్దు వెంబడి లడఖ్ ప్రాంతానికి అనుకుని చైనా తన ఫైటర్ జెట్లను, ఎస్-400 తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించి మిలిటరీ డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తూర్పు లడఖ్ సరిహద్దు వెంబడి చైనా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తోంది. పీఎల్ఏ తన యుద్ధవిమానాలను, డ్రోన్లను హోటన్, గుర్ గున్సా ఎయిర్ బేసుల్లో మోహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెండు ఎయిర్ బేసులను చైనా చాలా డెవలప్ చేసింది. 2020 నుంచి చైనా తన సైన్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా దళాల్ని వేగంగా తరలించేందుకు రహదారులు, వంతెనలను నిర్మిస్తోంది.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Read Also: Viral Video: కత్తితో పాఠశాలకు వెళ్లి టీచర్ను చంపేస్తానంటూ వ్యక్తి హల్చల్..
మే 2020 గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల సైన్యం ముఖాముఖిగా నిలబడ్డాయి. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. చైనా దుందుడుకు చర్యలకు ధీటుగా ఇండియా కూడా సరిహద్దుల్లో సైన్యం మోహరింపును పెంచింది. నార్నర్న్ కమాండ్ చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దు వెంబడి భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను సిద్ధం చేసింది.
- Tags
- china
- East Ladakh
- india
- Indian Army
- LAC
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!