Himanta Biswa Sarma: రాహుల్ గాంధీకే గ్యారంటీ లేదు.. ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
Read Also: Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్
Also Read
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
- Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
మరోసారి టిప్పు సుల్తాన్ ను విమర్శించారు హిమంత బిశ్వ శర్మ. టిప్పు స్వాతంత్యసమరయోధుడు అయితే.. తమ సంస్కృతి, మాతృభూమి కోసం మరణించిన 80,000 కొడవలు ఎవరు అని ప్రశ్నించారు. తమ నాయకుడు భూమిని, ధర్మాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తించే చరిత్ర అవసరం అని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ సొంత రాజ్యాన్ని కాపాడుకోవడానికి బ్రిటీష్ వారిపై యుద్ధం చేశారని, మాతృభూమి కోసం త్యాగాలు చేసిన కొడవ ప్రజలు నిజమైన స్వాతంత్ర సమరయోధులు అని ఆయన అన్నారు.
వామపక్షాలు రాసిన చరిత్ర ఇక చాలని, మన భూమని, ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వీరులు చేసిన త్యాగాలను గుర్తించే నవభారత చరిత్ర అవసరం అని ఆయన ట్వీట్ చేశారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ టిప్పు కుటుంబ సభ్యులుగా వర్ణించారు. నేను అస్సాం నుంచి వచ్చాను, అస్సాంపై 17 సార్లు మొఘలులు దాడి చేశారు. కానీ వారు మమల్ని ఓడించలేదు. కొడుగు ప్రజలు కూడా టిప్పు సుల్తాన్ ను చాలా సార్లు ఓడించారని ఆయన అన్నారు. సిద్దరామయ్య టిప్పు జయంతిని జరుపుకోవాలంటే పాకిస్తాన్ వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక పీఎఫ్ఐ కి మళ్లీ కేంద్రంగా మారుతుందని అన్నారు.
తాజావార్తలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!