Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రధాని మోదీతో మాట్లాడితే, భారత్ లో మైనారిటీల హక్కులను రక్షించకపోతే భారతదేశం విడిపోవచ్చని ఆయనతో చెబుతానని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎంను.. మీరు ఒబామాను అరెస్ట్ చేసేందుకు అమెరికా వెళ్లారా..? అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలోనే అనేక మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని.. వారిని ఎదుర్కోవడానికి నా తొలి ప్రాధాన్యం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగింది. అస్సాం పోలీసులు ప్రాధాన్యతల ప్రకారం నడుచుకుంటారని ఆయన అన్నారు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
Read Also: PM Modi: ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని.. 1997 తర్వాత ఇదే తొలిసారి..
ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో మండిపడ్డారు. భారత్ లో మతం ఆదారంగా వివక్ష లేదని అమెరికా పర్యటనలో ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. హిమంత బిశ్వ సర్మ ప్రధాని కోటరీలో చాలా కీలకమైన వ్యక్తి అని.. అమెరికాలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యానించారని అన్నారు. అన్నారు.
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!