Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Heavy Rains Across India: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశాల తీరాలను అనుకుని పశ్చిమ- వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్రాప్రదేశ్, యానాం, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకర్, కేరల, మహేలతో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కువనున్నాయి. చత్తీస్ ఘడ్, మరాఠ్వాడా, విదర్భ, గుజరాత్, కొంకణ్, గోవాలలో వర్షపాతం నమోదు అవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Also Read
- Assembly Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
- Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
- Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
- Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
Read Also: RebelStar Krishnam Raju: టాలీవుడ్ లో విషాదం…రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
గుజరాత్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 10,11 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురువనున్నాయి. 11,12 తేదీల్లో గంగా నది పరివాహక ప్రాంత, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. 11 నుంచి 14 వరకు మహారాష్ట్రలో, 12-14 తేదీల్లో గుజరాత్ ప్రాంతంలో, రానున్న 5 రోజుల్లో కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 10-11 తేదీల్లో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతం, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల వెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సెప్టెంబర్ 10,11 తేదీల్లో బంగాళాఖాతం తీరాలకు వెళ్లవద్దని సూచించింది.
తాజావార్తలు
-
Assembly Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
-
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!