Assam Floods: అస్సాంలో భయంకరంగా వరద పరిస్థితి.. 5 లక్షల మందిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Floods: అస్సాంలో వరద పరిస్థితి భయంకరంగా మారింది. వరదల కారణంగా ఒకరు మరణించగా.. సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇప్పటికిప్పుడు అస్సాంలో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించలేదు. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read also: Viral News: ఛీ.. ఛీ.. ఇలాంటివి చూస్తే ఇక పండ్లను కొనరు..
Also Read
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరదల నుండి ఇప్పుడే ఉపశమనం లభించదని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. భారీ వర్షాలతో ఇంకా నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదల్గురి జిల్లాలోని తముల్పూర్లో వరదల కారణంగా ఒకరు మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం, వరద కారణంగా గురువారం సాయంత్రం వరకు 4.95 లక్షల మంది ప్రభావితమయ్యారు.
Read also: Purnananda Case : పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
నేమతిఘాట్ (జోర్హాట్), ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) నివేదిక పేర్కొంది. పుతిమరి (కామ్రూప్), పగ్లగియా (నల్బరి) మరియు మానస్ (బార్పేట) వంటి ఇతర నదులు కూడా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం మరియు కొన్ని గుడిసెలు ధ్వంసం కావడంతో చాలా మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఇప్పటి వరకు 16 జిల్లాలు, మరో నాలుగు సబ్ డివిజన్లు వరదల బారిన పడ్డాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దెబ్బతిన్న బజాలీ సబ్ డివిజన్లో 2.60 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని అస్సాం అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!