Delhi Election 2025: ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
- ఢిల్లీ ఎన్నికల వేళా ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు..
- ఏఐ, డీప్ఫేక్ కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వస్తుంది..
- ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్లో పారదర్శకత ఉండాలి..
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ఏఐ జనరేటెడ్/ డిజిటల్లీ ఎన్హాన్స్డ్/ సింథటిక్ కంటెంట్ లాంటి లేబులింగ్ తప్పనిసరి జతచేయాలంటూ నిబంధనను ఈసీ విధించింది.
Read Also: Realme Buds Wireless 5 ANC: సరసమైన ధరలో అదిరిపోయే ఫీచర్స్తో వచ్చేసిన రియల్మి నెక్బ్యాండ్
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ఫేక్ కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. ఈ తప్పుడు సమాచారం వల్ల ఎలక్షన్ ప్రక్రియపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసే ఛాన్స్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఈసీ తప్పనిసరి చేసింది.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!