Arvind Kekriwal: “ప్రచారం చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు”.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ని వ్యతిరేకించిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kekriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ని ఈడీ వ్యతిరేకించింది. ప్రచారం చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ని ఈడీ వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు గురువారం దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో ఒక రోజు ముందు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భాను ప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు ఈడీ తొలిసారి కేజ్రీవాల్ పేరును చార్జిషీట్లో చేర్చింది.
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
‘‘ఎన్నికల కోసం ప్రచారం చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కాదు. ఈడీకి తెలిసినంత వరకు, ఏ రాజకీయ నాయకుడు కూడా పోటీ చేసే అభ్యర్థి కాకుంటే అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడలేదు.’’ అని అఫిడవిట్ పేర్కొంది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేమని మరియు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి కేజ్రీవాల్కి అనుకూలంగా ఏదైనా రాయితీని ఇస్తే చట్టబద్దమైన పాలన మరియు సమానత్వానికి అసహ్యకరమైందని ఈడీ పేర్కొంది.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!