YSRCP: ఈసీ కారణాలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం..
ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని.. రూ. 1,839 కోట్ల మాత్రమే నగదు పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పెండిగ్ డబ్బు ఇవ్వనీయకుండా టీడీపీ ఫిర్యాదులు చేసిందని, ఈసీ అడ్డుకున్నదని వైసీపీ విమర్శిస్తుంది.
Read Also: Hardik Pandya: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా నిందలు.. ఇద్దరి మధ్య వాగ్వాదం!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మార్చి 5 నుంచి జగనన్న విద్యాదీవెన పథకం కింద నగదు బదిలీ ప్రారంభం అయినట్లు వైసీపీ పేర్కొంది. రూ.703 కోట్లకు 98 కోట్లు బదిలీ, ఇంకా రూ.605 కోట్ల విడుదల నిలుపుదల అయ్యాయని తెలిపింది. ఇన్ పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ. 1,294 కోట్లు అని వెల్లడించింది. వైయస్సార్ చేయూత కింద ఇవ్వాల్సిన రూ. 5,065, ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన రూ.629 కోట్ల విడుదలపై టీడీపీ ఫిర్యాదులు చేసిందని పేర్కొంది. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ.14,169 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.4,737 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయని.. మిగిలిన రూ. 9,432 కోట్లను అడ్డుకుంటూ టీడీపీ ఫిర్యాదులు, నిలుపుదల చేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని వైసీపీ తెలిపింది.
Read Also: Sharia law: అమెరికన్లపై బలవంతంగా “షరియా చట్టాన్ని” ప్రయోగిస్తారు..యూఎస్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు..
- Tags
- AP Elections 2024
- EC
- tdp
- telugu news
- ycp
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో