Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నగర వాసుల్ని ఎండలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. గత దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్కి పెరిగింది. 2016లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, ప్రస్తుతం రికార్డువుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కొద్ధి దూరంలోనే ఉన్నాయి.
Read Also: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ప్రస్తుతం బెంగళూర్ నగరంలో సగటున ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా కనీసం 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో బెంగళూర్ నగరంలో వర్షాలు తక్కువ కురిశాయి. చలికాలంలో బెంగళూర్లో వర్షం పడలేదు. ప్రధానంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రుతుపవనాల కాలంలో తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేగవంతమైన పట్టణీకరణ కూడా బెంగళూర్ ఇక్కట్లకు మరోకారణమని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో పనిచేస్తున్న డాక్టర్ పువియరాసన్ తెలిపారు.
బెంగళూర్ వాసులు ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తమ దినచర్యను మార్చుకుంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బెంగళూర్లో శనివారం రాత్రి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే, ఏప్రిల్ 14 తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!