DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
- డీజే సౌండ్కు కోళ్ల బలి..
- అధిక శబ్ధం కారణంగా 140 కోళ్లు మృతి..
- యజమాని ఫిర్యాదు మేరకు కేసు ఫైల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DJ Sound: ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్పూర్లో ఓ విచిత్రమైన సంఘటన నమోదైంది. వివాహ వేడుకలో డీజే సౌండ్ కారణంగా సమీపంలో ఉన్న కోళ్ల ఫారంలో 140 కోళ్లు మరణించాయి. ఏప్రిల్ 25న, బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్ గ్రామంలో పెళ్లి బారాత్ జరిగింది. గ్రామస్తుడు తన కుమార్తె వివాహం కోసం రామ్ భద్ర పూర్వా గ్రామం నుంచి డీజే సౌండ్తో బారాత్ వచ్చింది. ఊరేగింపు గ్రామం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద శబ్ధంతో డీజే ప్లే చేశారు. ఈ సౌండ్కు పక్కనే ఉన్న సాబిర్ అలీకి చెందిన ఫౌల్ట్రీ ఫారంలోని కోళ్లు మరణించాయి.
Read Also: Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
డీజే సౌండ్ వల్లే తన కోళ్లు మరణించాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కవి యాదవ్ అనే డీజే ఆపరేటర్పై కేసు నమోదు చేశారు. మరణానికి సరైన కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం