Supreme Court: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం.. నిబంధనల సడలింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
- ఢిల్లీలో మెరుగుపడిన వాయు కాలుష్యం..
- జీఆర్ఏపీ-4 ఆంక్షల సడలింపుకు సుప్రీంకోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించడంతో.. ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జీఆర్ఏపీ-4 ఆంక్షల సడలింపుకు అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై కోర్టు విచారణ చేపట్టింది. గత నెల రోజులుగా కాలుష్యం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజాగా గాలి నాణ్యత సూచీలో మెరుగుదల కనిపించడంతో.. జీఆర్ఏపీ-4 ఆంక్షల సడలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: YS Jagan: సమయం వచ్చింది.. జిల్లాల్లోనే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
కాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చి వేయడంతో కాలుష్య పెరుగుదలకు ప్రధాన కారణం అయింది. దీని వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించిపోయింది. దీని వల్ల ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే కాలుష్య కట్టడికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జీఆర్ఏపీ-4 ఆంక్షలను అమలు చేసింది. దీంతో గాలి నాణ్యతలో మెరుగు పటడంతో ఆంక్షల సడలించుకునే అవకాశం సుప్రీం కోర్టు కల్పించింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!