Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Defamation case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 1.5 లక్షలు కొల్లగొట్టిందని, ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి 40 శాతం కమీషన్ తీసుకుందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై బీజేపీ పార్టీ పరువునష్టం దావాను వేసింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కేశవ ప్రసాద్ ముగ్గురు నేతలపై ఫిర్యాదు చేశారు.
Read Also: Job Insurance: ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉద్యోగాలు లేకున్నా జీతం వస్తుంది తెలుసా?
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
బీజేపీపై తప్పుడు ప్రకటనలతో దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టు మంగళవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ఎంపీ పదవిని కోల్పోయాడు. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ పై కోర్టుల్లో అప్పీల్ చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో కోలార్ లో రాహుల్ గాంధీ.. ‘‘మోడీ పేరున్న వారంతా దొంగలే’’ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశాడు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే పదవులకు అనర్హుడిగా మారుతారు. దీంతో ఆయన ఎంపీ పదవి పోయింది.
తాజావార్తలు
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!