COVID 19: భారత్లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఇది కరోనా ఫోర్త్ వేవ్కు దారితీస్తుందా అనే ఆందోళనకు కూడా వ్యక్తం అవుతుంది.. అయితే, దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు నమోదయ్యాయి. సోమవారం రోజు ఏకంగా 90 శాతం పెరిగి 2 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య తగ్గింది.. నిన్నటితో పోల్చితే 43 శాతం తగ్గాయి కేసులు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,247 మంది కరోనా బారిన పడినట్టు నిర్ధారణైంది. అలాగే, ఒకే ఒక్క కరణా మరణం నమోదయ్యింది. ప్రస్తుతం దేశంలో 11,860 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత కొంత కాలం రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవూ వస్తున్నాయి. అయితే, నిన్న ఒక్క సారిగా రెండు వేలు దాటాయి. మొన్నటితో పోల్చితే నిన్న 90 శాతం పెరిగాయి రోజువారీ కేసులు. అలాగే, 214 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యింది. అయితే, మరో 24 గంటలు గడిచే సరికి మళ్లీ కేసులు దిగివచ్చాయి.
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతోందనే భయాలు కూడా వ్యక్తం అవుతుండగా.. ఇప్పట్లో ఫోర్త్ వేవ్ ఉండబోదని కాన్పూర్ ఐఐటీ నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: Loan App: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
Also Read
- Tags
- Covid 19
- COVID 19 Update
- india
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!