Ram Mandir: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యపై దాడి చేసేందుకు ఔరంగాబాద్లో కుట్ర జరుగుతోందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పేర్కొంది. అయితే, ఔరంగాబాద్లోని 11 మంది అనుమానితులకు చెందిన స్థావాలరాలపై సోదాలు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
Read Also: Israel: ఇజ్రాయిల్పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ఇక, అయోధ్యపై దాడికి కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు రెచ్చగొట్టే ప్రసంగంతో 11 మందిని తమ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు.. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే ఈ దారుణానికి పాల్పడేందుకు ప్లాన్ చేశారు. ఈ కుట్ర గురించి ఏటీఎస్ కు సమాచారం రావడంతో నిందితులు పరార్ అయ్యారు. ఈ కుట్రలో పాల్గొన్న మీర్జా సైఫ్ బేగ్, అబ్దుల్ వాహిద్, యాసిర్, జియావుద్దీన్ సిద్ధిఖీ, థోర్ భాన్, ఎస్కే ఖలీద్, తాహిర్, హబీబ్ సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో జాన్వీ కపూర్ అందాల హొయలు…
అలాగే, ఈ అనుమానితులందరూ అదృశ్యమయ్యారని యూపీ యాంటీ టెర్రిరిస్ట్ స్వ్కాడ్ కి సమాచారం వచ్చింది. యూపీ ఏటీఎస్ బృందం ఔరంగాబాద్ లో నిందితుల స్థావరాలపై సోదాలు చేసింది. ఔరంగాబాద్కు చెందిన ఓ యువకుడు ఐఎస్కు మద్దతుగా పని చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇక, నిన్న (బుధవారం) అయోధ్యలో రామ మందిరం గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్లు పెట్టిన ఝాన్సీకి చెందిన జిబ్రాన్ మక్రానీని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!