Ram Mandir: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యపై దాడి చేసేందుకు ఔరంగాబాద్లో కుట్ర జరుగుతోందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పేర్కొంది. అయితే, ఔరంగాబాద్లోని 11 మంది అనుమానితులకు చెందిన స్థావాలరాలపై సోదాలు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
Read Also: Israel: ఇజ్రాయిల్పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ఇక, అయోధ్యపై దాడికి కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు రెచ్చగొట్టే ప్రసంగంతో 11 మందిని తమ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు.. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే ఈ దారుణానికి పాల్పడేందుకు ప్లాన్ చేశారు. ఈ కుట్ర గురించి ఏటీఎస్ కు సమాచారం రావడంతో నిందితులు పరార్ అయ్యారు. ఈ కుట్రలో పాల్గొన్న మీర్జా సైఫ్ బేగ్, అబ్దుల్ వాహిద్, యాసిర్, జియావుద్దీన్ సిద్ధిఖీ, థోర్ భాన్, ఎస్కే ఖలీద్, తాహిర్, హబీబ్ సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో జాన్వీ కపూర్ అందాల హొయలు…
అలాగే, ఈ అనుమానితులందరూ అదృశ్యమయ్యారని యూపీ యాంటీ టెర్రిరిస్ట్ స్వ్కాడ్ కి సమాచారం వచ్చింది. యూపీ ఏటీఎస్ బృందం ఔరంగాబాద్ లో నిందితుల స్థావరాలపై సోదాలు చేసింది. ఔరంగాబాద్కు చెందిన ఓ యువకుడు ఐఎస్కు మద్దతుగా పని చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇక, నిన్న (బుధవారం) అయోధ్యలో రామ మందిరం గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్లు పెట్టిన ఝాన్సీకి చెందిన జిబ్రాన్ మక్రానీని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!