Congress- Modi Speech: లోక్ సభలో ప్రధాని మోడీ స్పీచ్ పై కాంగ్రెస్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోడీ అభద్రతా భావంతో బాధపడుతున్నారని పేర్కొనింది.. అందుకే నెహ్రూపై రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు గుప్పిస్తూ.. దుర్మార్గంగా మాట్లాడుతున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడతున్నారు. నెహ్రూ గురించి బీజేపీ సీనియర్ నేతలు వాజ్పేయీ, అద్వాణి కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదు.. కానీ ప్రధాని మోడీ లోక్ సభలో దిగజారి మాట్లాడటం ద్వారా ఉన్నతమైన పదవికి ఉన్న వ్యాల్యూను పొగొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
Read Also: NTPC Recruitment 2024: ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ఇక, నిన్న (సోమవారం) లోక్సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే, ఇవాళ రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ అలాగే మాట్లాడనున్నారని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాలోమానియా, నెహ్రూ ఫోబియా అనే విషపూరిత మిశ్రమం దేశంలో ప్రజాస్వామ్య హత్యకు దారి తీస్తోంది అని ఆయన అన్నారు. అందుకే దేశ యువత లోక్సభలో ప్రధాని మోడీకి ఇదే చివరి ప్రసంగం అని అనుకుంటున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. పదేళ్ల పాటు అన్యాయమైన పరిపాలనకు త్వరలో ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..