Delhi: దేశ రాజధానిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు
- దేశ రాజధానిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత
- 14 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టినట్లు ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మొదటిసారిగా 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 14 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని ఐఎండీ పేర్కొంది. 1987 డిసెంబర్ 6న 4.1 డిగ్రీల సెల్సియస్ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ గుర్తుచేసింది. బుధవారం చలిగాలులు ఢిల్లీని తాకాయని.. రానున్న రెండు రోజుల పాటు ఇలాంటి చలిగాలులు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బుధవారం రాత్రి సాధారణం కంటే 4.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని స్పష్టం చేసింది. వాయువ్య దిశ నుంచి గంటకు 8-10 కి.మీ వేగంతో వీస్తున్న ఉపరితల గాలుల కారణంగానే ప్రస్తుత ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: కుటుంబంలో పెను వివాదం.. మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం
Also Read
ఐఎండీ డేటా ప్రకారం.. 2022, 2023 డిసెంబర్లో ఇంతగా సెల్సియస్ పడిపోయిన రోజులు లేవని తెలిపింది. 2020లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 7.5 డిగ్రీల సెల్సియస్కు నమోదైనట్లుగా పేర్కొంది. డిసెంబరు 11-13 మధ్య ఢిల్లీలో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇక తేమ 64-39 శాతం మధ్య హెచ్చుతగ్గులకు గురవుతుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో పొగమంచు కనిపించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..