Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..
CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన అన్నారు.
Read Also: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు బుధవారం జరిగిన ప్రతిపక్షాల బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వామపక్ష నాయకుడు డీ. రాజా హాజరయ్యారు. ఈ సభ తరువాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కేసీఆర్ సభపై విలేకరులు నితీష్ కుమార్ ను ప్రశ్నించగా.. ఈ సభ గురించి నాకు తెలియదని, నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని, కేసీఆర్ సభకు ఆహ్వానం అందిన వారు తప్పకుండా వెళ్లి ఉంటారని ఆయన అన్నారు.
ఈ సభలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నాయకులు విమర్శలు గుప్పించారు. మోదీకి ఇంకా 399 రోజలు సమయమే ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిచడంతో పాటు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రధాని పదవిపై ఆశలేదని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికి వెళ్తుందని సీఎం కేసీఆర్ నిన్న అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!