Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన అన్నారు.
Read Also: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు బుధవారం జరిగిన ప్రతిపక్షాల బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వామపక్ష నాయకుడు డీ. రాజా హాజరయ్యారు. ఈ సభ తరువాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కేసీఆర్ సభపై విలేకరులు నితీష్ కుమార్ ను ప్రశ్నించగా.. ఈ సభ గురించి నాకు తెలియదని, నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని, కేసీఆర్ సభకు ఆహ్వానం అందిన వారు తప్పకుండా వెళ్లి ఉంటారని ఆయన అన్నారు.
ఈ సభలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నాయకులు విమర్శలు గుప్పించారు. మోదీకి ఇంకా 399 రోజలు సమయమే ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిచడంతో పాటు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రధాని పదవిపై ఆశలేదని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికి వెళ్తుందని సీఎం కేసీఆర్ నిన్న అన్నారు.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!