Celebrity Chef Kunal Kapur: చెఫ్ కునాల్ కపూర్ విడాకులపై సుప్రీంకోర్టు స్టే
- చెఫ్ కునాల్ కపూర్ విడాకులపై సుప్రీంకోర్టు స్టే
- సమస్యను పరిష్కరించాలని మధ్యవర్తిత్వానికి సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది. సెటిల్మెంట్కు గల అవకాశాలను అన్వేషించాలని బెంచ్ కేసును న్యాయస్థానం మధ్యవర్తిత్వ కేంద్రానికి రిఫర్ చేసింది. కునాల్ దంపతులకు గత ఏప్రిల్లో హైకోర్టు విడాకులు మంజూరు అయ్యాయి.
ఇది కూాడా చదవండి: Chandrababu: న్యాయ విద్యార్థి చికిత్సకు సీఎం రూ. 10 లక్షల సాయం.. ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం విడాకులపై స్టే విధిస్తూ… సెటిల్మెంట్ అవకాశాలను అన్వేషించాలని మధ్యవర్తిత్వ కేంద్రానికి సుప్రీంకోర్టు రిఫర్ చేసింది. కపూర్ పట్ల భార్య క్రూరత్వానికి పాల్పడిందనే కారణంతోనే ఢిల్లీ హైకోర్టు గత ఏప్రిల్లో విడాకులు మంజూరు చేసింది. భర్త పట్ల భార్యకు ఉండాల్సిన ప్రవర్తన.. గౌరవం లేదని పేర్కొంది. జీవిత భాగస్వామి మరొకరి పట్ల ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండడం కరెక్ట్ కాదని చెప్పింది.
ఇది కూాడా చదవండి: Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్!
ఈ జంట ఏప్రిల్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. కునాల్ కపూర్..
టెలివిజన్ షో ‘మాస్టర్చెఫ్ ఇండియా’లో న్యాయనిర్ణేతగా ఉన్నారు. కునాల్ కపూర్ విడాకులు సందర్భంగా తన పిటిషన్లో భార్య తన తల్లిదండ్రులను గౌరవించడం లేదని.. అలాగే తనను అవమానించిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కునాల్ భార్య ఖండించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు సోమవారం నుంచి లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు కేసులను పరిష్కరిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. విడాకులు తీసుకోవడానికి వచ్చిన ఓ జంట.. తర్వాత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని కలిసి పోయారని గుర్తుచేశారు.
ఇది కూాడా చదవండి: Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!
తాజావార్తలు
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!