One Nation One Election: “వన్ నేషన్ వన్ ఎలక్షన్”కి ముందడుగు.. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు..!
- త్వరలోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లు..
- ఈ టర్మ్లోనే అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వ కసరత్తు..
- మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంలో ఈ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Nation One Election: బీజేపీ హామీ ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత హాయాంలోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతో త్వరలోనే ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్..
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చి 100 రోజుల పూర్తయిన సమయంలో ఈ నివేదిక వెలువడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బిజెపి తన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలలో ఒకటి. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్ర కోట నుంచి ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికల చట్టం కోసం అందరూ కలిసి రావాలని అభ్యర్థించారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. తొలి దశల్లో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీకలు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని మార్చిలో ప్రతిపాదించింది. 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, దేశవ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్సభకి పలు రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు కాలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్నికలు మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే నిర్వహించాలని, ఐదేళ్ల పాటు రాజకీయాలు చేయకూడదని చెప్పారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!